తాజాగా ఇపుడు చిరంజీవి కన్నీళ్లు
పెట్టుకున్నారంటూ టాలీవుడ్ లో న్యూస్ వినబడుతోంది. విడుదలకు దగ్గరవుతున్న
గోవిందుడు అందరి వాడెలె చిత్రం సినిమా రషెస్ను చిరంజీవి ఇటీవల కృష్ణవంశీతో
కలిసి వీక్షించారట. ఆ చిత్రంలో సెంటిమెంట్స్ చూసి చిరంజీవికి ఏడుపు
ఆగలేదట. దాంతో అనుకోకుండానే కళ్లవెంట కన్నీరు వచ్చేసిందట.
రామ్ చరణ్ నుంచి అద్భుతమైన నటనను
రాబట్టినందుకూ, సెంటిమెంటుతో హృదయాన్ని పిండేసిన వైనాన్ని మెచ్చుకుంటూ
కృష్ణవంశీని పట్టుకుని ఏడ్చేశారట చిరంజీవి. ఇపుడీ వార్త ఫిలిమ్ సర్కిల్ లో
తిరుగుతోంది.
http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ram-charan-made-chiru-cry-in-govindudu-114091100052_1.html
No comments:
Post a Comment